Archive for the ‘Srikakula’ tag
అదే పాలన, అదే విధ్వంసం
కె. బాలగోపాల్ (Source: Andhra Jyothy)
ఓటర్ల విజ్ఞతను ప్రశ్నించకూడదనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమైన మర్యాద. ‘ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను’ అని ఓడిపోయిన అభ్యర్థులు అంటుంటారు. శిరసావహించక వాళ్లు చేయగలిగింది లేదుగానీ, ‘నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు’ అన డం కొంచెం వికారంగా ఉండే మాటా వాస్తవమే. అయితే ఈ మర్యాదకు అంతకంటే అర్థమూ లేదు. వోటర్లుగా ప్రజలు తీసుకున్న నిర్ణయం రైతులుగానో కార్మికులుగానో విద్యార్థుల తల్లిదండ్రులుగానో మరొక అవతారంలోనో వారి శ్రేయస్సు కు నష్టకరమయితే ఆ మాట అనకుండ ఉండవలసిన అవసరం లేదు. Read the rest of this entry »